Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రజా సమస్యలపై సరైన రీతిలో పనిచేయడం లేదని అధిష్టానం సీరియస్ అయ్యింది. జాతీయ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జీ శనివారం మాట్లాడుతూ బీజేపీ అనుబంధ సంఘాల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజురాబాద్ మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. మైనార్టీ, క్రిష్టియన్ వర్గాలను ఎందుకు దూరం పెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నాయకులు గ్రామాలకు, కార్యకర్తల వద్దకు వెళ్లాలన్నారు.