Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దపల్లి: జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి రాజీవ్ రహదారిపై కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.