Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఆగస్టు 17వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. జూలై 31కి గడువు పూర్తయినా పొడిగించామని అధికారులు తెలిపారు. అలాగే పీఈసెట్కు దర ఖాస్తు గడువును ఆగస్టు 13 వరకు పెంచారు.