Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల నీటి మట్టం నమోదైంది. దీంతో అధికారులు 48 గేట్ల ద్వారా 1,24,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.