Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏడేండ్ల క్రితం తెలంగాణ వస్తే బంగారు బోనం ఎత్తుకుంటానని తాను మొక్కుకున్నానని.. అమ్మవారు తెలంగాణ ఇచ్చాక బంగారు బోనం ఎత్తానని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆదివారం రాములమ్మ లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని.. కరోనా తగ్గి అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకునివస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు.