Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 'ఎవరు మీలో కోటీశ్వరులు` అనే కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడో అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే అది కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. అయితే తాజాగా నిర్వాహకులు కార్యక్రమానికి సంబంధించిన ఒక కొత్త ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో 'ఎవరు మీలో కోటీశ్వరులు` కార్యక్రమం ద్వారా మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు అని ఎన్టీఆర్ చెబుతున్నాడు. ఆగస్ట్ నుంచి ఈ షో ప్రారంభం కానుందని తెలియజేశారు.