Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: భారత మహిళల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్ చేరుకుంది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్లో మహిళల జట్టు సెమీస్ చేరుకోవడం ఇదే తొలిసారి.