Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శాంతినగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ టీచర్ చింతపర్తి ప్రసాదరావు ఇంట్లో ఎవరులేని సమయంలో దొంగలు పడి 8లక్షల 50 వేల రూపాయల నగదు, 25 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.