Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో అద్వితీయమైన ప్రదర్శనతో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్నది. పీవీ సింధు 14వ ఏట నుండే బ్యాట్మెంటన్ క్రీడ ప్రారంభించి జాతీయ స్థాయి దాటి వరుసగా రెండు ఒలింపిక్స్లో రజతం, కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో ఐదు పతకాలు సాధించిన ఘనత ఆమెది.