Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: హాకీ ఇండియా సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయింది. పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్లో పరాజయం చవిచూసింది. ప్రపంచ నంబర్ వన్, కఠిన ప్రత్యర్థి బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓటమి పాలైంది. పసిడి ఆశలు కోల్పోవడంతో ఇక టీమ్ఇండియా కాంస్యం కోసం పోరాడనుంది.