Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల మైనర్ బాలికపై పాస్టర్ కుంచె వేంకటేశ్వరరావు అలియాస్ మార్క్(50) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫాస్టర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.