Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హీరో అల్లరి నరేష్ దంపతులు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి వచ్చిన నరేష్ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వ్రస్తాలను వారికి అందజేశారు. అల్లరి నరేష్ తాజాగా 'సభకు నమస్కారం` పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.