Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్రెడ్డి, ఐటీ, ఫైబర్ నెట్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.