Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో భారత్కు చెందిన నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించాడు. గ్రూప్-ఎ క్వాలిఫై రౌండ్లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరాడు. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫిన్లాండ్ అథ్లెట్ లస్సి ఇటెలాటాలో తర్వాతి స్థానంలో నీరజ్ చోప్రా నిలిచాడు. జావెలిన్ త్రో ఫైనల్ ఈనెల 7న జరగనుంది.