Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆగస్ట్ 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహిస్తారు. తెలంగాణలో 82, ఏపీలో 23 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ తెలిపారు. ఇక ఎంసెట్కు మొత్తం 2లక్షల 51వేల 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్షా 64వేల 678 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అభ్యర్థులు 86వేల 454 మంది ఉన్నారు.