Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇంగ్లాండ్ లో ని నాట్టింగ్ హామ్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టేన్ రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొత్తం ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ నేటితో ప్రారంభమవుతోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజిక్య రహనే, రిషబ్ పంత్, జడేజా, ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు: రోరి బర్న్స్ ,డొమినిక్ సిబ్లే, బేర్ స్టౌ, జో రూట్ (కెప్టెన్), డానియల్ లారెన్స్, ఒల్లీ పొప్, బట్లర్, సామ్ కర్రన్, ఒల్లీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్