Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలంపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్ లో అర్జెంటీనాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత మహిళల హాకీ జట్టు నిలకడగా ఆటను కొనసాగిస్తోంది. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి రెండు జట్లు చెరో గోల్ చేసాయి. మొదటి క్వార్టర్ లో భారత క్రీడాకారిణి గుర్జిత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ లీడ్ లోకి వెళ్లింది. అయితే అర్జెంటీనా కెప్టేన్ మరియా నోయల్ గోల్ చేసి స్కోరు సమం చేసింది. అయితే భారత జట్టు డిఫెన్స్ లో చాలా తప్పులు చేస్తుండడం ఆందోళన కర విషయం.