Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలంపిక్స్లో జావెలిన్ త్రో పురుషుల విభాగం గ్రూప్ ఎ క్వాలిఫికేషన్లో నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించాడు. ఇందులో కేవలం ముగ్గురు అథ్లెట్లు మాత్రమే అర్హత సాధించారు.ఇవాళ(బుధవారం) జరిగిన మ్యాచ్లో తన తొలి ప్రయత్నంలోనే 83.50 మీటర్లు అర్హత మార్కును దాటి 86.65 మీటర్లు జావెలిన్ త్రో చేయడంతో.. శనివారం జరిగే ఫైనల్కు అర్హత పొందాడు.