Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ ఎంఏ/ఎంకాం రెండో సంవత్సరం తరగతులు ఈ నెల 5 నుంచి 24 వరకు, ఎంఎస్సీకి 5 నుంచి 28 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఆడ్మిషన్ నంబర్తో జూమ్ ద్వారా లాగిన్ కావాలని సూచించారు.