Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాన్ని ఈనెల 9న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖూబే ఈనెల 8న రామగుండం రానున్నారని చెప్పారు.