Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్ 53 కిలోల విభాగంలో బెలారస్ రెజ్లర్ వనెసా చేతిలో 9-3 తేడాతో ఆమె ఓడిపోయింది.ప్రిక్వార్టర్స్లో వినేశ్ ఫొగాట్.. స్వీడన్కు చెందిన మ్యాట్సన్ సోఫియాను 7-1 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. క్వార్టర్స్లో ఫొగాట్ ఓటమి పాలవడంతో ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.