Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: 41 ఏళ్ల విరామానికి తెరదించుతూ హాకీ పురుషుల జుట్టు కాంస్య పతకాన్ని సాధించడంపై పార్లమెంట్లో అభినందనలు దక్కాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోపక్క పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలు తదితర అంశాలపై పార్లమెంట్లో అదే గందరగోళం కొనసాగుతోంది. దాంతో మధ్యాహ్నం రెండు గంటలకు వరకు ఉభయ సభలు వాయిదాపడ్డాయి.