Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లోగణేష్ నిమజ్జనం నిషేధించాలన్న పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా వైరస్ ఇంకా అంతం కాలేదని.. పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఏడాది గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ...అంతేకాదు నిమజ్జనానికి కూడా అనుమతి ఇవ్వరాదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ విషయ లో ప్రభుత్వ నిర్ణయాన్ని రేపటి లోగా తెలియ చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరిందేర్ సింఘ్ తెలియ జేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 11కి వాయిదా వేసింది హైకోర్టు.