Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని కొత్త పట్టాదారు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు రాష్ర్ట వ్యవసాయ శాఖ అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ లోపు భూములను రిజిస్టర్ చేసుకున్న రైతులు.. 11వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని చెప్పింది.