Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.