Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,209 కరోనా కేసులు నమోదయ్యాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 81,505 నమూనాలు పరీక్షించారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 13,490కి పెరిగింది. మరోవైపు.. 1,896 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఇంకా 20,593 యాక్టివ్ కేసులు ఉన్నాయి.