Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాటింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగుల వద్ద భారత్ 9వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 263 పరుగులు 80 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో బూమ్రా(17), సిరాజ్ (4)ఉన్నారు.