Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారులకు అరుదైన గౌరవం లభించింది. సైబరాబాద్ సీపీ సజ్జనార్, డీసీపీలు విశ్వప్రసాద్, రమేశ్తో పాటు అదనపు కమిషనర్ చౌహాన్కు ప్రభుత్వం ఉత్కృష్ట పతకాలు ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను ఈ పురస్కారాలు ప్రకటించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.