Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలో గండి మడుగులో మునిగి నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.