Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్: సోన్ మండలంలోని మాదాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అదుపు తప్పి శనివారం ఆయిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. హైదరాబాద్ వైపు నుండి నాగ్పూర్ వెళ్తుండగా మాదాపూర్ ఎక్స్రోడ్ వద్ద లారీబోల్తా పడింది. ట్యాంకర్ లో ఉన్న ఆయిల్ మొత్తం వృధా పోయింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా దూదిగాం గ్రామానికి చెందిన సూదు నర్సయ్యకు స్వల్పగాయాల య్యాయి. శిక్షణ ఎస్సై జ్యోతిమణి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు.