Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బాలల దినోత్సవం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నవంబర్-14న జవహర్లాల్ నెహ్రూ పేరుతో చిల్డ్రన్స్ డే జరపవద్దన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అయితే గురు గోవింద్ సింగ్ తనయుల పేరుతో బాలాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజం కోసం గురు గోవింద్ సింగ్ తనయులు ప్రాణాలర్పించారని గుర్తు చేశారు.