Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీ మంత్రి తానేటి వనిత ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనిత తల్లి జొన్నకూటి సుశీల (76) కన్నుమూశారు. రాజమండ్రిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తానేటి వనిత ఆంధ్రప్రదేశ్ మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు మాతృవియోగం కలిగిన విషయం తెలుసుకున్న పలువు నేతలు ఆమెను పరామర్శించారు.