Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు బైజూస్ సంస్థ భారీ నజరానా ప్రకటించింది. అతనికి రెండు కోట్లు ప్రకటించిన బై జూస్ సంస్థ అలాగే భారత్ కు పతకాలు సాధించిన మిగితా ఆరుగురికి కోటి రూపాయల చొప్పున ప్రకటించింది. కోవిడ్ సమయంలో భారత్ కు పతకాలు సాధించడం అనేది ఇది ఇన్స్ పిరేషన్ అని సంస్థ ఫౌండర్ సీఈఓ బైజూ రవీంద్రన్ అన్నారు. భారత్ కు ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసే శక్తి ఉందని అభిప్రాయపడింది.