Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఐదో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగింది. 209 పరుగుల లక్ష్యంతో శనివారం బరిలోకి దిగిన భారత్ నాలుగోరోజు ఆటముగిసే సమయానికి ఒక్క వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు చేజింగ్ కు దిగనున్న భారత్ కు వర్షం వల్ల అంతరాయం కలిగింది. దాంతో మ్యాచ్ ఇంకా మొదలుకాలేదు. క్రీజులో రోహిత్ 12 పరుగులతో పుజారా 12 పరుగులతో ఉన్నారు. భారత్ కు విజయానికి ఇంకా 157 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.