Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు గాయాలయ్యాయి. ఢిల్లీ వెస్ట్రన్ కోర్టు వసతిగృహం బాత్రూమ్లో మందకృష్ణ జారిపడినట్టు సమాచారం. దీంతో అనుచరులు ఆయన్ను ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు మందకృష్ణ ఢిల్లీ వచ్చినట్లు తెలిసింది.