Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గోదావరి-కృష్ణా బోర్డుల చైర్మెన్లకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. సోమవారం జరిగే సమావేశానికి తాము హాజరుకాలేమని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ హాజరు కావాలని నిర్ణయించింది. కానీ సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల కారణంగా తెలంగాణ వాయిదాను కోరుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.