Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా చమురు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి రూ.105.42 ఉండగా..డీజిల్ ధర 43 పైసలు పెరిగి రూ.97.35కు చేరింది. వరంగల్ లో లీటరు పెట్రోల్ ధర రూ.104.77, డీజిల్ ధర రూ.96.73గా ఉంది. వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.02 ఉండగా.. డీజిల్ ధర రూ.98.42గా ఉంది. గుంటూరులో పెట్రోల్ లీటర్ ధర రూ.107.49 ఉండగా.. డీజిల్ లీటరు ధర రూ.98.91 వద్దకు చేరింది.