This is the first loss for Australia Women in ODI since October 29th, 2017 - This is the moment to remember, Great win for India Women's team. pic.twitter.com/BgL0v9ueVS
— Johns. (@CricCrazyJohns) September 26, 2021
Authorization
This is the first loss for Australia Women in ODI since October 29th, 2017 - This is the moment to remember, Great win for India Women's team. pic.twitter.com/BgL0v9ueVS
— Johns. (@CricCrazyJohns) September 26, 2021
హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ మహిళల జట్టు గెలుపోందింది. మూడో వన్డేలో ఆస్ర్టేలియా మొదట బ్యాటింగ్ చేసి 264 పరుగులు చేసింది. ఇక 265 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మొదట్లో ఓపెనర్ షఫలీ వర్మ 56 పరుగులు, భాటియా 64 పరుగులు చేయడంతో భారత్ లక్ష్యాన్ని సులభంగానే చేధిస్తుందనుకున్నారు. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివర్లో దిప్తి శర్మ 31 పరుగులు, సేహ్ రానా 30 పరుగులు చేసి లక్ష్యానికి చెరువ చేశారు. చివరి ఓవర్లో 4 పరుగులు చేయాల్సి రాగా ఝలాన్ గోస్వామి ఫోర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించింది. అయితే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా 2-1 తో సిరీస్ గెలుచుకుంది.