Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
  • కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...
  • జులై 3న అల్పపీడనం...
  • బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
  • గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి

Sat 28 May 21:53:59.434784 2022

అబుజా : నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాటలో జరిగి 31 మంది మరణించారు.  స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ నగరంలో  శనివారం తెల్లవారుజామున చర్చి వద్ద ఆహారంతోపాటు, బహమతులు పంపిణీ చేశారు. దాంతో వందలాది మంది ప్రజలు వచ్చారు. చాలామంది తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. అయితే, ఎంతసేపటికీ వారి వంతు రాకపోవడంతో అసహనం చెందిన కొందరు ముందుకు దూసుకెళ్లారు. చాలా మంది గేట్లు పగులగొట్టుకుని లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దాంతో 31 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
       సమాచారం అందుకున్న పోలీసులు చర్చికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పూర్తి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...
జులై 3న అల్పపీడనం...
బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌
సీజ్‌ చేసిన వాహనాల వేలం
సీజ్‌ చేసిన వాహనాల వేలం
ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...
ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం
హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్
గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు
మోడీ పాలనలో బ్యాంకు మోసాలపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ట్వీట్
టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు సస్పెండ్
కామారెడ్డి జిల్లాలో మహిళపై సామూహిక లైంగికదాడి
మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ సీఈవో అరెస్టు
మేడ్చల్‌ జిల్లాలో పేలుడు.. మహిళ మృతి
చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
సెల‌వు దొర పేరిట బీజేపీ వెబ్‌సైట్‌
తెలంగాణలో కొత్తగా 496 కరోనా కేసులు
జేఎన్టీయూలో ర్యాగింగ్.. 11 మంది సస్పెండ్
జూలైలో అమరావతి భూముల విక్రయం..!
రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు
రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు మృతి
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్‌ ఖరారు
ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.