Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : మహారాష్ర్టలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ మాట్లాడుతూ.. తమ గ్రూపునకు 'శివసేన బాలాసాహెబ్` అనే పేరు పెట్టినట్టు తెలిపారు. ఇప్పటి నుంచి తమ గ్రూపు ఇదే పేరుతో పిలవబడుం అవుతుందని చెప్పారు. ఏ పార్టీలో కూడా తాము కలవబోమని చెప్పారు.