Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్, జార్ఖాండ్ ముక్తి మోర్చా సంయుక్తంగా ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో తాము కలిసి పని చేస్తాయమని ప్రకటించాయి. జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఆయన నివాసంలో ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కలుసుకున్నారు. సమావేశానంతరం ఇరు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు.