Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను ప్రకటించారు. మొత్తం స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్ధానాన్ని కేటాయించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా:
స్థానిక సంస్థల కోటా:
ఎస్. మంగమ్మ - అనంతపురం. బోయ
డాక్టర్ మధుసూదన్ - కర్నూలు. బోయ
రామసుబ్బారెడ్డి - కడప
డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం - చిత్తూరు
మేరుగ మురళి - నెల్లూరు. మాల
కవురు శ్రీనివాస్ - పశ్చిమగోదావరి. శెట్టిబలిజ
వంకా రవీంద్రనాథ్ - పశ్చిమగోదావరి
కుడుపూడి సూర్యనారాయణ - తూర్పుగోదావరి. శెట్టిబలిజ
సత్తురామారావు - శ్రీకాకుళం. యాదవ
ఎమ్మెల్యే కోటా:
ఏసు రత్నం - గుంటూరు. వడ్డెర
జయమంగళ వెంకటరమణ - పశ్చిమగోదావరి. వడ్డెర
బొమ్మి ఇజ్రాయిల్ - తూర్పుగోదావరి. మాదిగ
కోలా గురువులు - విశాఖ
పోతుల సునీత - ప్రకాశం. పద్మశాలి
నెనుమత్స సత్యనారాయణ - విజయనగరం. క్షత్రియ.
గవర్నర్ కోటా:
కర్రి పద్మశ్రీ - కాకినాడ. బీసీ
కుంభా రవి - అల్లూరి జిల్లా. ఎస్టీ.