Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నపతెలంగాణ - హైదరాబాద్
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. తిలక్ యాదవ్ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్లోని అతని ఇంటికి తీసుకువచ్చారు. ఈ తరుణంలో ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉమేష్ తండ్రి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు.