Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా తారిఖ్ అన్సారీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తారిఖ్ అన్సారీ ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. తనను రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా నియమించిన సీఎం కేసీఆర్కు అన్సారీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.