Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉస్మాన్ ఖవాజా (180), కామెరున్ గ్రీన్ (114) సెంచరీలు సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడే ఆరు వికెట్లు తీశాడు. షమి రెండు వికెట్లు తీయగా జడేజా, ఆక్సర్ పటేల్ చేరో వికెట్ తీశారు.