Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మాదాబాద్
శుభమన్ గిల్ ఔటయ్యాడు. 128 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. లియాన్ బౌలింగ్లో అతను వికెట్ల ముందు చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్టు మూడో రోజు ఇండియా 79 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. గిల్, కోహ్లీ మధ్య మూడో వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. గిల్ 235 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ప్రస్తుతం మూడు వికెట్ట నష్ఠానికి 258 పరుగులతో కొనసాగుఉతుంది. క్రీజులో కోహ్లీ (42), రవీంద్ర జడేజా(3)తో క్రీజ్లో ఉన్నారు.