Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
వందేభారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయల్దేరిన రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం దెబ్బతింది. దీంతో ఘటనాస్థలిలోనే రైలును నిలిపివేసిన సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. దీంతో రాత్రి 11.30గంటలకు విశాఖ చేరుకోవాల్సిన వందేభారత్రైలు ఆలస్యంగా చేరుకుంటుందని తెలియజేశారు.