Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్లు శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్కు వచ్చిన వెంటనే ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఈడీ విచారణ జరిగిన తీరును తెలిపారు.