Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ముంబై ఇండియన్స్ తొలి వికెట్ పడింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (0) ఖాతా తెరవకుండానే మొదటి ఓవర్లో ఔటయ్యింది. అష్ గార్డ్నర్ వేసిన నాలుగో బంతికి డంక్లెన్ క్యాచ్ పట్డడంతో హేలీ వెనుదిరిగింది. మరో ఓపెనర్ యస్తికా భాటియా (5), నాట్ సీవర్ బ్రంట్ (6) క్రీజులో ఉన్నారు. మూడు ఓవర్లకు ముంబై వికెట్ నష్టానికి 11 రన్స్ చేసింది. గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రానా ఫీల్డింగ్ తీసుకుంది. ఈ టోర్నమెంట్లో ఓటమన్నదే ఎరుగని ముంబైని గుజరాత్ నిలువరిస్తుందా? లేదా? అనేది చూడాలి.