Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. గురువారం శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.